కరోనా వ్యాక్సిన్ పై మోడీ శుభవార్త…?

-

సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఆరు గంటలకు ప్రకటిస్తున్నారు అనగానే దేశం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ ప్రసంగంలో ఆయన నోటి నుంచి వచ్చే వ్యాఖ్యలు ఏంటీ అనే దాని మీద ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ పై ప్రకటన చేసే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో భారత్ లో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు.

కేంద్రం కూడా దీనిపై ఒక ప్రకటన చేసింది కూడా. ఇప్పుడు మోడీ వ్యాక్సిన్ పై ప్రకటన చేయడమే కాదు ముందుగా ఎవరికి వ్యాక్సిన్ అందిస్తారో చెప్పే అవకాశం ఉంది. మన దేశంలో మూడు వ్యాక్సిన్ లు తయారు అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news