ఎన్నికల్లో ఒక అభ్యర్థి.. ఒక చోటే పోటీ చేయాలి – కేంద్ర ఎన్నికల సంఘం

-

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక చోటే పోటీ చేయాలని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

ఈ మేరకు న్యాయ శాఖకు లేఖ రాసింది కేంద్ర ఎన్నికల కమిషనర్. వచ్చే ఎన్నికల నుంచే ఈ నియమాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే.. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news