దేశ యువతకు సోనియాగాంధీ బహిరంగ లేఖ

-

జంతర్ మంతర్ లో అగ్నిపథ్ స్కీమ్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సత్యాగ్రహ పేరిట నిరసన తెలుపనుంది. కాసేపట్లో ఈ కాంగ్రెస్‌ పార్టీ సత్యాగ్రహ దీక్ష ప్రారంభంకానుంది. జంతర్ మంతర్ లో జరిగే ఆందోళనకు పార్టీ ఎంపీలు,సీడబ్ల్యూసీ మెంబెర్లు,పార్టీ సీనియర్ నేతలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.

అగ్నిపథ్ ఆందోళనల నేపధ్యంలో తాజాగా దేశ యువతకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సందేశం పంపింది. అగ్నిపథ్ ఉపహసంరించే వరకు పోరాడి యువత ప్రయోజనాలు కాపాడుకోవాలని లేఖ రాశారు సోనియా గాంధీ. దేశంలోని యువత అందరూ.. కలిసి.. మోడీ సర్కార్‌ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news