Sonia Gandhi
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైయస్ రాజశేఖర్ రెడ్డి చావుకు కారణం సోనియాగాంధీనే – డిప్యూటీ సీఎం సంచలనం
ఏపీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళ లోకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని...వై.ఎస్ ఆర్ చావుకు సోనియా గాంధీ నే కారణం అయ్యిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు తో నాడు జగన్ మోహన్ రెడ్డి ని జైలుకు పంపించిందని...
భారతదేశం
ఆసుపత్రి నుంచి డిశార్జైన సోనియా గాంధీ..
ఇటీవల కరోనా బారిన పడిన కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేటి సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చా్ర్జ్ అయ్యారు. ఇటీవలే కరోనా సోకిన నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు సోనియా గాంధీ. వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సోనియా గాంధీ కరోనా...
భారతదేశం
దేశ యువతకు సోనియాగాంధీ బహిరంగ లేఖ
జంతర్ మంతర్ లో అగ్నిపథ్ స్కీమ్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సత్యాగ్రహ పేరిట నిరసన తెలుపనుంది. కాసేపట్లో ఈ కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష ప్రారంభంకానుంది. జంతర్ మంతర్ లో జరిగే ఆందోళనకు పార్టీ ఎంపీలు,సీడబ్ల్యూసీ మెంబెర్లు,పార్టీ సీనియర్ నేతలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.
అగ్నిపథ్ ఆందోళనల నేపధ్యంలో తాజాగా...
భారతదేశం
మోడీ 10 లక్షల ఉద్యోగాల ప్రకటనపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు
ప్రధానమంత్రి కార్యాలయం వచ్చే ఒకటిన్నర సంవత్సర కాలంలో 10 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు జారీ చేస్తూ నుంచి ప్రకటన వెలువడడం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో.. ఈ ప్రకటనపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎనిమిదేళ్ల కిందట ఇలాగే హామీలిచ్చారని, అప్పుడు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారన్నారు...
Telangana - తెలంగాణ
బ్యాంకులను లూటీ చేసే వాళ్లంతా బీజేపీలోనే: జగ్గారెడ్డి
నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన ఆస్తుల్లో ఒక్క రూపాయి కూడా తీసుకునే హక్కు ట్రస్టు వాళ్లకు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై వరుసగా రెండో రోజు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ నిర్వహించింది. ఈ మేరకు విచారణపై కాంగ్రెస్ సీనియర్...
భారతదేశం
రాహుల్ గాంధీకి మరోసారి ఈడీ సమన్లు జారీ
మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో జూన్ 2వ తేదీన రాహుల్ గాంధీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తేదీ మార్చాలంటూ దర్యాప్తు సంస్థను ఆయన కోరారు. దీంతో జూన్ 13వ తేదీకి విచారణకు హాజరు కావాలని మరోసారి సమన్లు...
Telangana - తెలంగాణ
సోనియా త్వరగా కోలుకోవాలని భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీ కాంగ్రెస్ నేతలు
సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా రావడంతో త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, సీతక్క ఇతర ముఖ్యనేతలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
Telangana - తెలంగాణ
ఫొటో స్పీక్స్ : ఆ నాటి తవ్వకాల్లో కేసీఆర్ ఎట్లున్నడంటే…
కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు ఆరడుగుల దూరంలో కేసీఆర్ సారూ ! నిల్చొని ఉండిన్రు.. ఈ కత ఇప్పటిది కాదు కానీ అప్పుడెప్పుడో ఢిల్లీలో ఉన్నప్పుడు తీసిన ఫొటో ఒక్కటి నెట్టింట తిరుగుతున్నది. ఆకలి, కన్నీళ్లు ఇప్పుడు లేవు పాలమూరులో అని ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న అంటున్నడు.. నిజమేనా సారూ ! ఆ విధంగా ఆ...
భారతదేశం
సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. 2015లో దర్యాప్తు సంస్థ మూసివేసిన నేషనల్ హెరాల్డ్ కేసుపై ఈడీ బుధవారం సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి సమసన్లు పంపించింది. అయితే సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్ నేతలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సోనియాగాంధీతో భేటీ అయిన మాజీ ముఖ్యమంత్రి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నల్లారి కిరణ్కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన రెండు, మూడు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సోనియాగాంధీతో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ...
Latest News
బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్పేయిపై సినిమా..టైటిల్ ఇదే..
సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...
భారతదేశం
అదిగదిగో జగన్నాథ రథం !
రేపటి నుంచి పూరీ జగన్నాథుడికి రథోత్సవం జరగనుంది. ఈ రథోత్సవానికి వేలాది మంది తరలి రానున్నారు. ఈ రథోత్సవంలో ఆంధ్రా, తెలంగాణ నుంచే కాకుండా వేలాది భక్తులు, లక్షలాది భక్తులు పాల్గొని, స్వామికి...
వార్తలు
ప్రభాస్ ‘సలార్’లో సప్తగిరి..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..ప్రజెంట్ KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్ గత చిత్రం ‘రాధే శ్యామ్’ అనుకున్న...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం.. సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి
పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు వైసీపీ అధినేత జగన్. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను నియమించిన పార్టీ.. రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి ఇచ్చింది....