భర్తను వదిలేసి ఎదురింట్లో ప్రియుడుతో కాపురం పెట్టిన మహిళ…చివరకు?

-

వారిద్దరికీ 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.భార్యభర్తలిద్దరు ప్రతి చిన్న విషయానికి తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు.భర్తతో పడకపోవడంతో ఆ మహిళ అదే ఊరిలో ఉన్న వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.కొన్ని రోజుల క్రితం భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని ప్రియుడి ఇంటికి వెళ్ళిపోయింది.భర్త ఇంటికి దగ్గర్లోనే ప్రియుడితో కలిసి జీవనం మొదలుపెట్టింది.తీవ్ర ఆగ్రహానికి గురైన షామీర్ ఆమెను రాయితో కొట్టి చంపేశాడు.వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు గ్వాలియర్సమీపంలోని దతీయ గ్రామానికి చెందిన రాజేందర్ అనే వ్యక్తి 11ఎళ్ల క్రితం జ్యోతి అనే మహిళను వివాహం చేసుకున్నారు.

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా రాజేందర్, జ్యోతి ప్రతి చిన్న విషయానికి తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు.భర్త తో పడకపోవడంతో వివాహేతర సంబంధం పెట్టుకొని సంవత్సరం క్రితం భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని ప్రియుడి ఇంటికి వెళ్ళిపోయింది.అప్పటినుండి అతనితోనే కలిసి జీవిస్తోంది.ఆదివారం ఉదయం రాజేందర్ తన కొడుకును తన ఇంటికి తీసుకెళ్ళాడు.దీంతో జ్యోతి, రాజేందర్ మధ్య మళ్ళీ గొడవ ప్రారంభమైంది.తీవ్ర ఆగ్రహానికి గురైన రాజేందర్ ఓ పెద్ద రాయితో జ్యోతి తలపై కొట్టాడు.దీంతో జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.సమాచారం అందుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేందర్ ను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news