మా నాన్నకు మతిమరుపు ఉంది – ఎంపీ అరవింద్

-

గత రెండు రోజులుగా డీ. శ్రీనివాస్‌ కుటుంబం వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ గా మారిన సంగతి తెలిసిందే. ఆయన మొన్న కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. ఆ తర్వాత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఈ విషయంపై ఆయన తనయుడు.. బీజేపీ ఎంపీ ధర్మపూరి అరవింద్‌ స్పందించారు.

మా నాన్నకి మతిమరుపు ఉందని.. ఆయన ఏం చేస్తారో తెలియదన్నారు ఎంపీ అరవింద్. ఇప్పుడు కాంగ్రెస్లో చేర్చుకోవడం సరికాదని.. ఐదేళ్లుగా కాంగ్రెస్ లో చెరతా అంటే చేర్చుకోలేదని తెలిపారు.
ఆయన కాంగ్రెస్ వాదీ… నేను బీజేపీ వాడినన్నారు. Ds చెప్పినా నేను వినకుండా బీజేపీలో చేరానని.. నా రాజకీయానికి మా నాన్న రాజకీయానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు బీజేపీ ఎంపీ ధర్మపూరి అరవింద్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news