రైతులకు శుభవార్త… సంక్రాంతి తర్వాత పీఎం కిసాన్ నిధులు విడుదల

-

దేశంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన 13వ విడత డబ్బుల కోసం లబ్ధిదారు రైతులకు కీలక అప్డేట్ వచ్చింది. 13వ విడత నిధులు అర్హత గల రైతుల ఖాతాలలో… సంక్రాంతి పండుగ తర్వాత డబ్బులు పడనున్నాయి.

ఒక్కో రైతు అకౌంట్లో 2000 రూపాయల చొప్పున పడనున్నాయి. అయితే ఈ డబ్బులు విడుదల చేస్తామనే దానిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. సంక్రాంతి తర్వాత మాత్రం పక్కాగా డబ్బులు పడే ఛాన్స్ ఉంది. కాగా, ఈ పథకం లబ్ధిదారులు.. ఈ కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news