బ్రేకింగ్: రఘురామ కృష్ణం రాజు విషయంలో పోలీసుల ట్విస్ట్

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంలో పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనను మరోసారి పోలీసులు జైలుకి తరలించారు. రఘురామ కృష్ణం రాజుని ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయాల్సిందిగా చెప్పినా సరే ఆయనను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. కాసేపటి క్రితం ఆయనను అధికారులు జైలుకి తరలించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని అంటున్నారు.

ఇంకా రఘురామ మెడికల్ రిపోర్ట్ గుంటూరు జిల్లా కోర్ట్ కి అందలేదు. ఈ రిపోర్ట్ కోసం ఉదయం నుంచి కోర్ట్ సిబ్బంది ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఆయనను గుంటూరు జిల్లా జైలుకి పోలీసులు తరలించడంతో ఏం జరగబోతుంది ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news