ఈనెల 14న దుర్గ‌మ్మ‌కు పట్టువస్త్రాలు

-

విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలానక్షత్రం (ఈనెల 14) రోజున ముఖ్యమంత్రి సతీసమేతంగా పట్టువస్త్రాలు ఇస్తారు. పట్టుచీర కొనుగోలుకు రూ. 20 వేలు మంజూరు చేస్తూ దేవదాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news