దేశ ప్రజలను కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. కరోనా ధాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. అధికారులు, నాయకులు, ప్రజలు ఇలా వరుసబెట్టి అందరినీ పలకరిస్తుంది కరోనా. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా ముంబైకి చెందిన బీజేపీ మాజీ ఎంపీ హరిభావ్ జావలె ఈరోజు కరోనాతో మరణించారు. ఈనెల ఆరంభంలో కరోనా బారినపడగా..ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా, వెంటిలేటర్ అమర్చేలోగానే జావలె మరణించారని వైద్యులు తెలిపారు.
కరోనాతో బీజేపీ మాజీ ఎంపీ మృతి..!
-
Read more RELATEDRecommended to you
ప్రపంచపటం మీద భారత ఔన్నత్యాన్ని సమున్నతంగా నిలిపిన వ్యక్తి మోడీ : ఈటల రాజేందర్
వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భగా.. నల్లగొండ జిల్లాకేంద్రంలో...
Ganesh -
ప్రపంచపటం మీద భారత ఔన్నత్యాన్ని సమున్నతంగా నిలిపిన వ్యక్తి మోడీ : ఈటల రాజేందర్
వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భగా.. నల్లగొండ జిల్లాకేంద్రంలో...
Ganesh -
రాయ్ బరేలికి క్యూ కడుతున్న టీ – కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలి నుంచి లోక్...
Ganesh -