పోలీసుల జీవితాలనే నాశనం చేస్తున్నారు .. వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి ?

-

ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందటానికి కారణం తబ్లిగీ జమాత్ సభ్యులే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేశంలో వైరస్ వచ్చిన ప్రారంభంలో విదేశాల నుండి వచ్చిన వారిని చాలా కట్టు దిట్టంగా కేంద్రం కట్టడి చేసింది. కానీ ఢిల్లీ నడిబొడ్డున సాక్షిగా మత ప్రార్థనల వాళ్ల బయటపడ్డ కరోనా పాజిటివ్ కేసుల వల్ల దేశంలో పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగటానికి కారణమయ్యాయి. Maharashtra Police calls for additional manpower to enforce ...కాగా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు లో తబ్లిగీ జమాత్ సభ్యుల వల్ల దాదాపు ఇప్పుడు 186 మంది పోలీసులు వారి కుటుంబ సభ్యులు ప్రమాదంలో  పడ్డారు.  పూర్తి మేటర్ లోకి వెళ్తే  ప్రార్థనలకు వెళ్ళిన కర్ణాటకకు చెందిన 119 మందిని  అక్కడి ప్రభుత్వం పరీక్షలు చేయాలని  ప్రయత్నించగా వాళ్ళు ఇళ్ల నుంచి బయటకు రాలేదు.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలోకి పోలీసు బలగాలు వెళ్లడంతో  అక్కడి అల్లరిమూకలు… పోలీసులపై  అదే అదే విధంగా వైద్య సిబ్బంది పై దాడులు చేసి బీభత్సం సృష్టించారు. ఈ సందర్భంగా బారికేడ్లు ధ్వంసం చేసి పోలీసులను పరుగెత్తించారు. అయినాగానీ 119 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సమయంలో అరెస్టు చేసిన నిందితులలో ఇటీవల ఐదుగురికి కరోనా పాజిటివ్ బయటపడ్డాయి. దీంతో 186 మంది పోలీసులు వారి కుటుంబ సభ్యులంతా క్వారంటైన్ కి వెళ్లాల్సి వచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ఇలాంటి మూర్ఖుల వల్ల పోలీసుల జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి వీళ్ళని బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని చాలా మంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news