అమరావతి: ఓటుకు నోటు కేసు అసలు కేసే కాదని టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్రకుమార్ అన్నారు. కేంద్రం మైండ్ గేమ్ ఆడుతుందని ఆయన విమర్శించారు. మోదీ ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజ్యాంగ బద్ధ సంస్థలు మోదీ చేతిలో కీలుబొమ్మల్లా మారాయని కనకమేడల ఆరోపించారు. ప్రధాని కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలని ఆయన సూచించారు.
ఓటుకునోటు కేసులో ఏమీ కాదు : కనకమేడల
By ramu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఈసీ వైఫల్యంతోనే అరాచకం: సజ్జల రామకృష్ణ రెడ్డి
ఎన్నికల కమిషన్ వైఫల్యంతోనే రాష్ట్రంలో దాడులు, అరాచకాలు జరిగాయని వైసీపీ నేత...
Ganesh -
స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రతను మరింతగా పెంచాలి : నాగబాబు
ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని.. అసహనంతోనే హింసకు...
Ganesh -
ఆ తర్వాత కూడా ఆయనే మా ప్రధాని అభ్యర్థి : అమిత్ షా
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒక వేళ బీజేపీ గెలిస్తే ప్రధాని...
Ganesh -