దరిద్రం: మనవరాలిపై తాత అత్యాచారం…!

-

అత్యాచార ఘటనల విషయంలో కఠిన చట్టాలు ఉన్నా సరే నేరాలు ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన జరుగుతుంది. ఏపీలో దిశా చట్టం అమలు చేస్తున్నా సరే అత్యాచార ఘటనలు మాత్రం ఆగడం లేదు. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ముందుకు వెళ్తున్నా సరే కన్నీరు పెట్టించే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. విశాఖ జిల్లాలో 62 ఏళ్ళ వృద్దుడు మైనర్ బాలికను గర్భవతిని చేసాడు.

తాజాగా అనంతపురంలో అదే తరహా ఘటన జరిగింది. పరిగి మండలం శాసన కోటలో మనవరాలిపై తాత అత్యాచారయత్నం చేసాడు. వైద్య పరీక్షల నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అత్యాచారయత్నానికి పాల్పడిన వృద్ధుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news