రఘురామ పరిస్థితి ఏంటీ…?

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. రఘురామ కృష్ణం రాజు ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అప్సర వార్డు లో చికిత్స పొందుతున్న రఘురామ కృష్ణ రాజు బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీం కోర్ట్ లో విచారణ జరగనుంది. మరి కొద్ది సేపటిలో షీల్డ్ కవర్ ఓపెన్ చేసి నివేదికలు, వీడియో గ్రఫీ ని సుప్రీం కోర్ట్ పరిశీలిస్తుంది.

ఆర్మీ వైద్యులు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీం కోర్ట్ ఆదేశాలతో జ్యూడిషియల్ కష్టడీ లో ఉన్న రఘురామ కృష్ణ రాజు… సుప్రీం తర్వాతి ఆదేశాలు ఇచ్చే వరకు అక్కడే ఉంటారు. రఘురామ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది

Read more RELATED
Recommended to you

Latest news