నోయిడా లో గెలిచిన రాజ్ నాథ్ సింగ్ తనయుడు

-

 

 

ఈరోజు దేశవ్యాప్తంగా జ్ 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలే. ఇక్కడ బీజేపీ , ఎస్పీ పార్టీల మధ్యే ప్రధానంగా సాగిన ఎన్నికల పోరులో ప్రస్తుతం కౌంటింగ్ లో బీజేపీ చాలా ముందంజలో ఉంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం నోయిడా నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పంకజ్ సింగ్ తన సమీప ప్రత్యర్థి ఎస్పీ పార్టీ నాయకుడు సునీల్ చౌదరి మీద విజయం సాధించాడు. పంకజ్ సింగ్ 2017లో సైతం ఇక్కడ మొదటి సారి విజయం సాధించాడు.
భాజపా అగ్రనేత రాజ్ నాథ్ సింగ్ రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో అడ్డుపెట్టిన పంకజ్ ప్రముఖ ఇండియాన్ మహిళా షూటర్ సుష్మా రాణా ను వివాహం చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news