IPL 2022 : నేడు రాజస్థాన్ తో తలపడనున్న గుజరాత్ టైటాన్స్..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ… చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి ఈ టోర్నీలో 23 మ్యాచ్‌ లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్‌ లు అందరినీ ఎంటర్‌ టైన్‌ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 24 వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబై లోని Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ రాయల్స్ : జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్/దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (c & wk), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, జిమ్మీ నీషమ్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

గుజరాత్ టైటాన్స్ : రహ్మానుల్లా గుర్బాజ్/మాథ్యూ వేడ్ (wk), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే

Read more RELATED
Recommended to you

Latest news