Rashi Kanna : పారిస్‌ హోటల్‌లో రాశీఖన్నా ఫొటోలు వైరల్

-

టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం పారిస్ టూర్‌లో ఉన్న ఈ బ్యూటీ తన వెకేషన్ ఫొటోస్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటోంది. బ్లాక్ కలర్ టైట్‌ఫిట్ డ్రెస్సులో రాశీ అందాలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. బ్యాక్ లెస్ బ్లాక్ డ్రెస్సులో రాశీ పరువాలు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో రాశీ ఖన్నా కాస్త బోల్డ్‌గా ఫొటోషూట్స్ చేస్తోంది. బాలీవుడ్‌లో బిజీ అయిన ఈ భామ అక్కడి కల్చర్‌కు బాగా అలవాటైంది. అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తూ రోజురోజుకు హాట్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా రాశీ ఖన్నా పోస్టు చేసిన ఫొటోలు చూసి ముంబయి కుర్రాళ్లు కూడా ఈ బ్యూటీపై మనసు పారేసుకున్నారు. బ్లాక్ డ్రెస్‌లో సూపర్ హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.

బీ టౌన్‌లో ఇప్పటికే రుద్ర, ఫర్జీ అనే వెబ్‌సిరీస్‌లతో తన సత్తా చాటింది. ముఖ్యంగా ఫర్జీ వెబ్‌సిరీస్‌ ఈ బ్యూటీకి చాలా క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం రాశీ బాలీవుడ్‌లోనే అజయ్ దేవగణ్ సరసన రుద్ర సీక్వెల్‌లో నటిస్తోంది. అది కాకుండా సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధా మూవీలోనూ సందడి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news