యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల

-

భారతదేశ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్ డీకి అర్హత కోసం నిర్వహించే యూజీసీ నెట్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయినట్టు యూజీసీ తెలిపింది.

ఇక ఈ ఏడాది జూన్ 16న దేశవ్యాప్తంగా పరీక్షను నిర్వహించనున్నారు. వచ్చే నెల 10వ తేదీ రాత్రి 11.50 గంటలకు దరఖాస్తుల గడువు ముగియనుంది. అప్లికేషన్ లలో పొరపాట్లు ఉంటే వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ మధ్యలో సరి చేసుకోవచ్చు. యూజీసీ నోటిఫికేషన్ విడుదల అయింది కాబట్టి అర్హత గల అభ్యర్థఉలు ఈ అవకాశాన్ని సద్వినిగియోగం చేసుకోగలరు.

 

Read more RELATED
Recommended to you

Latest news