BREAKING : భారత్ పై శ్రీలంక విజయం.. ఫైనల్ ఆశలు గల్లంతు

-

ఆసియా కప్ లో భాగంగా ఇవాళ జరిగిన రసవత్తర పోరులో టీమిండియా పై శ్రీలంక గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీమిండియా పై ఏకంగా ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది.

మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. అయితే ఆ భారీ లక్ష్యాన్ని శ్రీలంక అవలీలగా చేదించింది. 19.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 174 లక్ష్యాన్ని చేదించింది శ్రీలంక. ఈ విజయంతో శ్రీలంక పాయింట్లు పట్టికలో టాప్ నకు చేరగా టీమిండియా ఫైనల్ ఆశలు మాత్రం గల్లంతు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news