కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. అయితే సాధారణంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకునే క్రమంలోనే సోనియా ఆస్పత్రిలో చేరినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని సర్ గంగారాం ఆస్పత్రికి చెందిన డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. అయితే ఫిబ్రవరిలో కడుపు నొప్పితో బాధపడుతున్న సోనియా ఇదే ఆసుపత్రిలో చేరారు.
BREAKING : ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ..!
-
Read more RELATEDRecommended to you
ఐదేళ్లకోసారి దేశం కోసం 5 నిమిషాలు : సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై...
నకిలీ స్కిన్ హెయిర్ డాక్టర్ అరెస్ట్..!
నకిలీ స్కిన్ హెయిర్ డాక్టర్ ని అరెస్ట్ చేసారు. బట్టతలపై వెంట్రుకలు...
బీఆర్ఎస్ పార్టీకి 32%, కాంగ్రెస్ పార్టీకి 31%, బీజేపీ పార్టీకి 28% ఓట్లు పడతాయి: ఎర్రబెల్లి
వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే లో బీఆర్ఎస్ పార్టీకి...