కరోనా కట్టడిలో దక్షినాది టాప్…!

-

కరోనా కట్టడిలో దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయా…? అంటే అవుననే అంటున్నాయి లెక్కలు. కరోనా కట్టడిలో దక్షిణాది రాష్ట్రాల్లో చాలా వరకు కూడా సమర్ధవంతంగా పని చేసారు అని కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ & తమిళనాడు వంటి 5 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా తగ్గింది అని చెప్పింది.

అంతే కాదు యాక్టివ్ కేసులు కూడా చాలా వరకు ఈ రాష్ట్రాల్లో తగ్గాయి అని కేంద్రం ప్రకటన చేసింది. భారత్ లో యాక్టివ్ కేసులు తగ్గడానికి ఇదే ప్రధాన కారణం అని వరుసగా మూడవ రోజు కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 8 లక్షల కంటే తక్కువగా నమోదు అయ్యాయి అని కేంద్ర ప్రభుత్వం తన లెక్కల్లో చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news