Eng vs Ind : నేడే టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య టీ20, రోహిత్‌ రీ-ఎంట్రీ

-

ఇవాళ ఇంగ్లండ్‌, టీమిండియా టీ 20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇవాళ ఈ రెండు జట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌ ది రోజ్ బౌల్, సౌతాంప్టన్ లో జరుగనుంది. రాత్రి 10.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ఇంగ్లండ్‌ : బెన్ స్టోక్స్ (సి), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్.

ఇండియా : రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్.

 

Read more RELATED
Recommended to you

Latest news