IND VS ENG : కీలక సమరానికి భారత్​-ఇంగ్లాండ్​ సిద్ధం.. గెలుపెవరిది?

-

నాలుగు రోజుల కిందట ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ మూడో మ్యాచ్ మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం మూడున్నర గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

ఇంగ్లండ్‌ : జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (c & wk), లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ.

ఇండియా : రోహిత్ శర్మ (సి), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news