భారత క్రికెటర్లకు బయట లీగ్ లలో ఆడేందుకు అనుమతి లేదు – ఐపీఎల్ చైర్మన్

-

భారత క్రికెటర్లకు బయట లీగ్ లలో ఆడేందుకు అనుమతి లేదని చెప్పారు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్.  త్వరలోనే ఐపిఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ గా అవతరిస్తుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్ ధీమా వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ ను మరింత ఆకర్షణీయంగా మారుస్తామని తెలిపాడు. భారత క్రికెటర్లకు బయట లీగ్ లలో ఆడేందుకు అనుమతి ఇచ్చేది లేదని చెప్పాడు. ప్లేయర్ల ఫిట్నెస్ అంతర్జాతీయ మ్యాచ్ ల షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఐపీఎల్ లో జట్ల సంఖ్యను 10కి మించి పెంచే ఉద్దేశం లేదని ధూమల్ వెల్లడించాడు.

Read more RELATED
Recommended to you

Latest news