లాహోర్‌లో ఆడండి.. భారత్‌కు పాకిస్థాన్‌ రిక్వెస్ట్‌ !

-

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ వేదికగా భారత్ తమ అన్ని మ్యాచ్లు ఆడాలని PCB కోరింది. ఈ మైదానాన్ని హోమ్ గ్రౌండ్ గా చేసుకుని ఆడాలని విజ్ఞప్తి చేసింది. ఆ జట్టుకు ఇక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. పాక్ వినతిపై బిసిసిఐ ఇంకా స్పందించనట్లు తెలుస్తోంది.

Pakistan’s request to India

వచ్చే ఫిబ్రవరి నుంచి ఈ ట్రోఫీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ టోర్నీలో జరిగే మ్యాచ్ లు అన్నింటిని దుబాయ్ లో ఆడాలని భారత్ భావిస్తోంది. కాగా,ఐసీసీ t20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్లో… టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసుకుంది. లో స్కోర్ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది టీమిండియా. నిన్న న్యూయార్క్ వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news