హైదరాబాద్ చేరుకున్న టీమిండియా..నేడు కివీస్ తో ప్రాక్టిస్ మ్యాచ్

-

హైదరాబాద్‌ వేదికగా, న్యూజిలాండ్‌ వర్సెస్‌ టీమిండియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ ఈ నెల 18న అంటే రేపు జరుగనుంది.

ఈ నేపథ్యంలోనే.. మొన్న న్యూజిలాండ్‌ హైదరాబాద్‌ రాగా, నిన్న టీమిండియా వచ్చింది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. కాగా, ఇవాళ హైదరాబాద్‌ వేదికగా, న్యూజిలాండ్‌ వర్సెస్‌ టీమిండియా జట్ల మధ్య ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news