నాకు ప్రాణ హాని ఉంది..ఛోటా కే నాయుడి సోదరుడి మీద సినీ నటి ఫిర్యాదు !

-

నాకు ప్రాణ హాని ఉందని సినీ నటి శ్రీసుధ ఫిర్యాదు చేశారు. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదయిన ఈ జీరో ఎఫ్ ఐ అర్ కేసు మాధాపూర్ పి ఎస్ కు బదిలీ అయింది. ఛోటా కె నాయుడు సోదరుడు శ్యామ్ కె నాయుడు అతని స్నేహితులు కేసు ఉపసంహరించుకోవాలంటూ బెదిరిస్తున్నారని.. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో నటి శ్రీసుధ ఫిర్యాదు చేసింది.

జిరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి కేసు సైబరాబాద్ మాధాపుర్ పిఎస్ కు బదిలీ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని గతంలో శ్రీ సుధ ఫిర్యాదు చేశారు. అయితే చాలా రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా ఇప్పటికీ సరయిన రెస్పాన్స్ రాలేదు. ఈ మధ్యలో సెటిల్ చేస్తానని ఒక ఎస్సై లంచం కూడా తీసుకోగా ఆమె ఆయన మీద కూడా సుధ ఏసీబీకి ఫిర్యాదు చేసింది.  

Read more RELATED
Recommended to you

Latest news