భారత్ బ్యాటింగ్.. కొత్త ప్లేయర్ల ఎంట్రీ

-

ముంబై వేదికగా శ్రీలంకతో తొలి టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత యువ ఆటగాళ్లు శుబ్‌మాన్‌ గిల్‌, శివమ్‌ ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు.మరో వైపు యువ సంచలనం అర్ష్‌దీప్‌ సింగ్‌ అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. ఇక లంకతో టీ20 సిరీస్‌కు రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో భారత కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా వ్యవహరిస్తున్నాడు.

ఇక జట్ల అంచనా

టీమిండియా – ఇషాన్ కిషన్ (WK), శుబ్మాన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా (C), హర్షల్ పటేల్, శివమ్ మావి, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, అక్షర్ పటేల్,

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక

 

 

Read more RELATED
Recommended to you

Latest news