దేశంలో కరోనా రోజురోజుకి తీవ్రంగా మారుతుంది. కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరిగిపోయున్నాయి. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అలాగే తెలంగాణలో కూడా కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో 9 మంది మరణించగా, ఇప్పటివరకు కరోనాతో మృత్యువాత పడిన వారి సంఖ్య 174కి పెరిగింది. ఇక కొత్తగా 164 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వారిలో 133 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,484 కరోనా కేసులు నమోదు కాగా, 2,278 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,032 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కరోనాతో తెలంగాణ విలవిల..!
-
Previous article
Read more RELATEDRecommended to you
IPL 2024 : రాణించిన ఫిలిప్ సాల్ట్…ఢిల్లీపై కోల్కతా ఘనవిజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ,కోల్కతా నైట్...
Ganesh -
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేసిన పార్టీ టీడీపీ : చంద్రబాబు
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ తన ఫొటో వేసుకున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు....
Ganesh -
సీఎం రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలి:కేసిఆర్
సోమవారం ఖమ్మంలో నిర్వహించిన రోడ్డు షోలో కేసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Ganesh -