BREAKING : తెలంగాణ గవర్నర్‌ వ్యక్తిగత సిబ్బంది రాజు మృతి

-

BREAKING : తెలంగాణ గవర్నర్‌ వ్యక్తిగత సిబ్బంది రాజు మృతి చెందాడు. సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే.. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళిసై వెంట ఉండే అటెండర్ రాజ్ కుమార్ (47) ఒక్కసారిగా కుప్పకూలి పోవడం తో… వెంటనే అతని గాంధీ ఆస్పత్రికి తరలించారు గవర్నర్ సెక్యూరిటీ.

అయితే… గుండెపోటుతో రాజ్ కుమార్ ను గాంధీ కి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చనిపోయినట్టు ధ్రువీకరించడం తో మృతదేహాన్ని రాజ్ భవన్ కు తరలించారు.. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉండగా శోకసముద్రంలో మునిగిపోయారు ఆయన కుటుంబ సభ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news