ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్..ఈవెంట్స్ లో కొత్త రూల్ అమలు !

-

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్. ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ లో కీలక మార్పులు చేశారు. పరుగు పందెంలో క్వాలిఫై అయితేనే మిగతా ఈవెంట్లకు అవకాశం లభిస్తుంది. క్వాలిఫై అయిన వారికి హైట్ చూస్తారు. ఎత్తులోను అర్హత సాధిస్తే లాంగ్ జంప్, షార్ట్ పుట్ నిర్వహిస్తారు.

అయితే గతంలో మొదటి పోటీల్లో అర్హత సాధించలేకపోయినా తదుపరి పోటీలకు అనుమతిఇచ్చేవారు. చివరి 5 ఈవెంట్లలో 3 పాస్ అయితే సరిపోయేది. ఇప్పుడు రన్నింగ్ మెయిన్ కాబట్టి దానిపై దృష్టి పెట్టాలి. డిసెంబర్ 8 నుంచి పోలీస్ అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికి క్వాలిఫై అయినా అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా 11 కేంద్రాల్లో దేహదారుడిగా పరీక్షలు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news