తెలంగాణాలో తన టీంని రెడీ చేసిన బండి సంజయ్

-

12 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను ప్రకటించారు తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. హైద్రాబాద్ సిటీకి నలుగురు బీజేపీ అధ్యక్షులను ప్రకటించారు బండి సంజయ్. మహంకాళీ సికింద్రాబాద్ – శ్యామ్ సుందర్ గౌడ్, గోల్గొండ గోషామహాల్ – పాండు యాదవ్, బాగ్యనగర్ మలక్ పేట్ – సాంరెడ్డి సుధీర్ రెడ్డి, బర్కతపుర అంబర్ పేట్ – గౌతమ్ రావులను ప్రకటించారు.

అదే విధంగా మేడ్చల్ రూరల్ -విక్రమ్ రెడ్డి, కామారెడ్డి -అరుణ తార, రంగారెడ్డి అర్బన్ – సామరంగారెడ్డి, జగిత్యాల – పైడిపల్లి సత్యనారాయణ రావు, మేడ్చల్ అర్బన్ – పన్నాల హరీష్ రెడ్డి, ఖమ్మం – గల్లా సత్యనారాయణ, సూర్యపేట – బొబ్బా భాగ్యరెడ్డి, వికారాబాద్ – సదానందరెడ్డిలను బండి సంజయ్ ప్రకటించారు. త్వరలోనే మరికొన్ని జిల్లాలకు ఆయన అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news