BREAKING : గాంధీ ఆస్పత్రిలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

-

BREAKING : గాంధీ ఆస్పత్రిలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి విగ్రహా విష్కరణ చేసిన సీఎం కేసీఆర్‌….అనంతరం.. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.

ఇవాళ మహాత్మా గాంధీ జయంతి అయిన నేపథ్యంలోనే.. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి విగ్రహా విష్కరణ చేశారు సీఎం కేసీఆర్‌. ఇక ఈ కార్యక్రమంలో.. తెలంగాణ ప్రభుత్వం ఉన్నాతాధికారులు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, గాంధీ ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం.. సీఎం కేసీఆర్‌ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news