కేసీఆర్‌ను చూసేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు

-

KCR: ఖమ్మంలో కేసీఆర్‌ను చూసేందుకు వచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఖమ్మం బస్సు యాత్రలో భాగంగా ఖమ్మం నుండి తల్లాడ వెళ్లే దారిలో కొనిజెర్ల వద్ద కేసీఆర్‌ను చూసేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను చూసి కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. కాగా ఖమ్మంలో కేసీఆర్‌ సంచలన వ్యాక్యలు చేశారు.

Congress workers who came to see KCR in Khammam

ఖమ్మం కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా ఖమ్మం నుండి కొత్తగూడెం వెళ్లే దారిలో తల్లాడ వద్ద…కేసీఆర్‌ మాట్లాడుతూ…. ప్రధాని నరేంద్ర మోడీ మీరు అదానీ ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన బొగ్గు దిగుమతి చేసుకోవాలి అని నా మీద పంచాయితీ పెట్టారని ఆగ్రహించారు. నేను ఆరోజు చెప్పిన మాకే సింగరేణి ఉంది, మాకే బొగ్గు ఉంది నీ ఆస్ట్రేలియా బొగ్గు మాకు ఎందుకని ఎట్టిపరిస్థితిలో ఒక టన్ను కూడా కొనమని చెప్పి సింగరేణిని కాపాడే ప్రయత్నం చేశామని వివరించారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news