రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భూస్థాపితమే – మంత్రి ఎర్రబెల్లి

-

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా శవయాత్ర చేస్తుందని నిప్పులు చెరిగారు. రేవంత్ కు కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఇచ్చే నాయకులు ఉన్నారా ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నీకు ఒక అన్నగా చెబుతున్నా …రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భూస్థాపితమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎర్రబెల్లి దయాకర రావు.

కాంగ్రెస్ లో రేవంత్ జాయిన్ అయిన తరువాత జీరో అయ్యిందన్నారు.కాంగ్రెస్ లో సీనియర్ లలో ఒక్కరైనా రేవంత్ మంచోడు అని చెప్పమన0డని ఫైర్ అయ్యారుఎర్రబెల్లి దయాకర రావు.

కిషన్ రెడ్డి రైస్ మిల్లర్లను fci అధికారులతో విచారణ చేస్తామని అంటున్నారు…మిల్లర్లు రైతుల నుంచి వడ్లు కొనకుండా కిషన్ రెడ్డి భయపెడుతున్నారని ఆగ్రహించారు. రేవంత్ ఏమో సీబీఐ విచారణ అంటున్నారు…కిషన్ రెడ్డి ,రేవంత్ రెడ్డిలు చిల్లర గాళ్ళు ఆని ఫైర్ అయ్యారు ఎర్రబెల్లి దయాకరరావు.

Read more RELATED
Recommended to you

Latest news