మహిళలకు షాక్.. మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు

-

బంగారం… ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలువైన వస్తువు. భూమిమైన ఉన్న ఖనిజాల్లోనే అత్యంత విలువైనది బంగారం కావడమే విశేషం. అయితే..మన దేశంలో దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. మీద రూపాయలలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి చూస్తారు.

కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగి పోయాయి.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 410 పెరిగి రూ. 50,460 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 46,250 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. కేజీ వెండి ధర రూ. 70,000 ల వద్ద కొనసాగుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news