నాంపల్లి కోర్టులో నేడు నాగార్జున పిటిషన్ విచారణ

-

నాంపల్లి కోర్టులో నేడు నాగార్జున పిటిషన్ విచారణ జరుగనుంది. తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసింది హీరో నాగార్జున. ఈ తరుణంలోనే.. మంత్రి కొండా సురేఖ మీద హీరో నాగర్జున పిటిషన్ పై నేడు విచారణ జరుగనుంది. నాగార్జున కుటుంబ పై ఇటీవల కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Hearing today on Hero Nagarjuna’s petition against Minister Konda Surekha

తన వ్యాఖ్యలపై ఇప్పటికే క్షమాపణలు కోరారు మంత్రి కొండా సురేఖ. కానీ సమంతకు క్షమాపణలు చెప్పిన మంత్రి కొండా సురేఖ.. అక్కినేని కుటుంబానికి చెప్పలేదు. ఈ తరునంలోనే… తన కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండ సురేఖ ఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు నాగార్జున. ఇక అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై నేడు మనోరంజన్ కోర్టు విచారణ జరుపనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version