మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాల్సిందే -కేఏ పాల్

-

మునుగోడు స్వతంత్య్ర అభ్యర్థి కే పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్లే నేను ఓడిపోయానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంటనే మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు స్వతంత్య్ర అభ్యర్థి కే పాల్.

మునుగోడుపై ఎన్నికపై న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికైనా బ్యాలెట్ పేపర్ తో మునుగోడు ఉపయోగిస్తే నేనే గెలుస్తానంటూ తెలిపారు స్వతంత్య్ర అభ్యర్థి కే పాల్. విదేశాలకు వెళ్లే ఆలోచన లేదు… ఇక్కడే తెలంగాణలోనే ఉంటానని తెలిపారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పైకి పంపిస్తా అన్న… దారికి వచ్చారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news