BREAKING : కాసేపట్లో కేసీఆర్‌ బహిరంగ సభ..ఒకే వేదికపై సీపీఐ కూనంనేని, సిపిఎం తమ్మినేని

-

BREAKING : మరికాసేపట్లో మునుగోడు చండూరులో టీఆర్ఎస్ బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఇక ఈ టీఆర్ఎస్ బహిరంగ సభ కు సీపీఐ కూనంనేని సాంబశివరావు, సిపిఎం తమ్మినేని వీరభద్రం హాజరు అయ్యారు. ఇక ఈ సభ నేపథ్యంలో… హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో చండూరుకు బయలు దేరారు కేసీఆర్.

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో… టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థికి… సిపిఎం మరియు సీపీఐ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. టీఆర్ఎస్ బహిరంగ సభ కు సీపీఐ కూనంనేని సాంబశివరావు, సిపిఎం తమ్మినేని వీరభద్రం హాజరు అయ్యారు. ఇక ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేదే.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news