మహంకాళి అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పించిన కవిత

-

ఉజ్జయిని మహంకాళి అమ్మ‌వారికిబోనం స‌మ‌ర్పించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా కవిత కల్వకుంట్ల మాట్లాడుతూ…ఉజ్జయిని మహంకాళి ని దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందం ఉందని చెప్పారు. ఈ రోజు బోనాల పండుగ వచ్చిదంటే ఈ పండగ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం ఎంతో సంతోషమని చెప్పారు.

రంగం కార్యక్రమం తర్వాత అంబారు ఊరేగింపు ఉంటుందని.. దాదాపు 3 వేల దైవాలయనలను అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా అనేక మంది దర్శించుకుంటారని.. ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మెడికల్, అంబులెన్స్ ఏర్పాట్లు చేయడం జరిగిందని.. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యిన తరువాత అమ్మవారి దయతో అనేక ప్రాజెక్ట్ లు పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇక అటు బోనాల ఏర్పాట్లపై కాంగ్రెస్‌ ఫైర్‌ అయింది. టీఆర్‌ఎస్‌ ప్రొగ్రామ్‌ లా చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news