ఇద్దరూ సీఎంలను ఓడించిన మోడీ జీప్.. సోషల్ మీడియాలో వైరల్..!

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ చీప్ రేవంత్ రెడ్డి బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేశారు. కాదా ఈ నియోజకవర్గ ఫలితం కోసం యావత్ తెలంగాణ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. అందరూ ఊహించినట్టుగానే కామారెడ్డి నుంచి బిజెపి అభ్యర్థి తాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు.

తొలి సీఎం కేసీఆర్, కాబోయే సీఎం రేవంత్ రెడ్డి లను ఒకేసారి వడగట్టిన నాయకుడిగా తాటిపల్లి వెంకటరమణారెడ్డి చరిత్రలో నిలిచాడు. అయితే ఆయన విజయం తర్వాత తాటి పెళ్లికి చెందిన జీపు ప్రస్తుత సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన మోడీ జీతంతో ట్యాగ్ చేస్తూ బిజెపి కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ జీప్ నెంబరు 4749 కాగా.. హిందీలో మోడీ అని వచ్చే విధంగా నెంబర్ ప్లేట్లు కాటిపల్లి మార్చేశారు. కామారెడ్డి ప్రజలు తాటిపల్లి విజయంలో ఈ కారు కీలకంగా ఉందని చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news