వికలాంగులకు గుడ్ న్యూస్…మరో రూ.1000 పెన్షన్ పెంపు

-

 

 

మంచిర్యాల సభా వేదికగా దివ్యాంగులకి శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. వికలాంగుల పెన్షన్ మరో వెయ్యి పెంచుతూ సంచలన చేశాడు. వచ్చే నెల నుంచి రూ.4116 ఇస్తామని వెల్లడించారు సీఎం కేసీఆర్‌. నిన్న మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…తెలంగాణ భూభాగంలో 99 శాతం ధరణిలో ఉన్నాయన్నారు. రైతు భూమిని ఎవ్వరూ మార్చలేరు.. కాంగ్రెస్ ధరణిని బంగళాఖాతంలో వేస్తారా? రైతులని వేస్తారా..? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు రాదు.. బాధలు వస్తాయని హెచ్చరించారు. ధరణి పోతే దళారీ రాజ్యం వస్తుందన్నారు సీఎం కేసీఆర్‌m

Read more RELATED
Recommended to you

Latest news