2 నెలల్లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని జైలుకు పంపుతాం – రఘునందన్ రావు

-

రెండు నెలల్లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని జైలుకు పంపుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు దుబ్బాక బిజేపి ఎమ్యెల్యే రఘునందన్ రావు. తాజాగా దుబ్బాక బిజేపి ఎమ్యెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి చాలా కలలు కంటుండని… రెండు నెలల్లో ఓటుకు నోటు కేసు బయటకు తీసి రేవంత్ రెడ్డిని జైలుకు పంపుతామని హెచ్చించారు రఘునందన్ రావు.

కాగా, నిన్న బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలపై రఘునందన్‌ రావు యూటర్న్‌ తీసుకున్నారు. మాట మార్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. నేను మీడియా మిత్రులతో చాయ్ తాగుతూ సరదాగా మాట్లాడిన మాటలు వక్రీకరించి రాశారన్నారు. నేను పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని రఘునందన్‌రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news