తెలంగాణ రైతులకు బిగ్ షాక్..రైతుబంధు డబ్బులు రిటర్న్ !

-

Rythubandhu money return:  తెలంగాణ రైతన్నలకు ఊహించని షాక్ తగిలింది. రైతుబంధు డబ్బులు రిటర్న్ అయ్యాయని సమాచారం అందుతోంది. రైతుబంధు పంపిణీలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది రైతులు…. పెట్టుబడి సహాయానికి దూరమయ్యారనీ విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రతి జిల్లాలో 500 నుంచి 1000 మంది రైతుల రైతుబంధు డబ్బులు తిరిగి సర్కారు ఖాతాలో జమ అయినట్లు అధికారులు గుర్తించారు.

Rythubandhu money return

ఈ లెక్కన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30000 నుంచి 40 వేల మంది రైతులకు రైతుబంధు డబ్బులు వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. తమకు రైతుబంధు డబ్బులు జమ కాలేదని… అధికారులను రైతులు ప్రశ్నిస్తే…. ఎప్పుడో డబ్బులు వేశామని అధికారం చెబుతున్నారని ఆందోళన చెందుతున్నారు రైతులు. కానీ బ్యాంకుకు వెళ్లి చూస్తే డబ్బులు ఉండటం లేదని రైతులు వాపోతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news