ఓబుళాపురం గనుల కేసుపై హైకోర్టులో మంత్రి సబిత పిటిషన్‌

-

ఓబుళాపురం గనులకేసు నుంచి తప్పించాలని హైకోర్టులో మంత్రి సబిత పిటిషన్ వేశారు. ఓఎంసీ కేసులో సబిత ఇంద్రారెడ్డి డిశ్చార్జి పిటిషన్​ను ఇటీవలే సీబీఐ కోర్టు కొట్టేసింది.

సీబీఐ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ.. నేడు హైకోర్టులో మంత్రి పిటిషన్​ వేశారు. క్రిమినల్​ రివిజన్​ పిటిషన్​ను హైకోర్టులో విద్యాశాఖ మంత్రి వేసి.. సీబీఐ కోర్టులో ఓఎంసీ కేసు విచారణపై సబితా ఇంద్రారెడ్డి స్టే కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news