కరోనా విజృంభణ..తెలంగాణ, ఏపీ కీలక నిర్ణయం

-

చైనాలో పుట్టిన కరోనా కేసులు ఇండియాలో మళ్లీ విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ మరియు తెలంగాణ అలర్ట్ అయ్యాయి. కరోనాపై కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

తెలంగాణలో నమోదైన పాజిటివ్ కేసుల షాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు ఏపీ సర్కార్ కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ కు అనుమానితుల షాంపిల్స్ పంపుతోంది. కాగా ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news