తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త..మ్యూచువల్‌ ట్రాన్స్ ఫర్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌

-

తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఉద్యోగుల పరస్పర బదిలీకి కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సోమేశ్కుమార్ ప్రకటన చేశారు. అలాగే మీ చువ్వలు ట్రాన్స్ఫర్ ఆప్షన్ కల్పిస్తూ కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది అని ఆయన వివరించారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

మ్యూచువల్ బదిలీలు మార్గదర్శకాలు జీవో నెంబర్ 21 లో పొందుపరచాలని, ఈ జీవో ఫిబ్రవరి 2వ తేదీన విడుదల అయింది అని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ జీవితం లోని 8వ తరగతి తొమ్మిదో పేరాలో తెలిపిన నిబంధనలను ప్రభుత్వం సహకరించిందని దానిపై జీవో 402 ఫిబ్రవరి 19వ తేదీన తీసుకు వచ్చిందని సోమేశ్కుమార్ ప్రకటన చేశారు.

మార్పులు చేసిన అనంతరం ఉమ్మడి జిల్లా క్యాడర్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు పరస్పర బదిలీ లకు దరఖాస్తు చేసుకుంటే… వారి సీనియారిటీ కొత్త లోకల్ క్యాడర్ ప్రొడక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు సీఎస్.

Read more RELATED
Recommended to you

Latest news