ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం బిజెపిదే – విజయశాంతి

-

ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం బిజెపిదే నని విజయశాంతి పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితుల్లో రానున్న ఎన్నికలల్ల బీఆరెస్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచి అధికారంలోకి రాగలిగే ఒకే పార్టీగా బీజేపీ కార్యాచరణ, పార్టీ అధ్యక్షులు సంజయ్ పాదయాత్రలకు ఒక అవగాహన అన్నారు విజయ శాంతి.

 

ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై పరిష్కారం ఉండే అవకాశం ఉంటుంది. వేరే ఇతర పార్టీల పాదయాత్రలు, దండయాత్రలు… తెలంగాణపై ఏమి చేసినా అది బీఆరెస్ వ్యతిరేక ఓటు కొంత చీల్చి బీజేపీని నష్టపరిచే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. బీఆరెస్ ఆంధ్ర ఎన్నికల పోరాటం, టీడీపీ తెలంగాణ రాజకీయ ప్రయత్నం.. రెండూ కూడా నాకు ఇప్పటికీ అర్థం కాని అంశాలే. వాటిపై కాలము, ప్రజలే నిర్ణయించాలని డిమాండ్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news