కేసీఆర్‌తోనే మా ప్రయాణం అంటూ స్వచ్ఛందంగా కార్యకర్తల ప్రతిజ్ఞలు

-

కేసీఆర్‌తోనే మా ప్రయాణం అంటూ స్వచ్ఛందంగా కార్యకర్తలు ప్రతిజ్ఞలు చేస్తున్నారు. బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంచార్జి లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతిజ్ఞభూనుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు.

Voluntary pledges of activists saying our journey is with KCR

ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా నడిపించిన ధీరుడు కేసీఆర్ అన్నారు.

వెంటనే ఈ కష్ట కాలంలో ఉంటాం అంటూ మధిర నియోజకవర్గంలోని సిద్దినేనిగూడెం మర్లపాడు గ్రామాల్లో మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో స్వచ్చంధంగా ప్రతిజ్ఞ చేశారు ప్రజలు.

Read more RELATED
Recommended to you

Latest news