BREAKING : కేఏ పాల్ కు జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ !

-

ఇవాళ మరోసారి కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. తనకు జడ్ ప్లస్ కేటగిరి కోసం లెటర్ పెట్టానని…దానిపై అమిత్‌ షా సానుకూలంగా స్పందించారన్నారు.
కుటుంబ పాలన వల్ల దేశం నష్టపోతోందని.. ఫైర్‌ అయ్యారు. నిన్న రాత్రి అమిత్ షా తో మాట్లాడాను..తెలుగు రాష్ట్రాల అప్పులతో పాటూ, దేశ అప్పులపై చర్చించాను.. .మహేంద్ర రాజ పక్సే నా శిష్యుడంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

ఫ్యామిలీ రూల్ వద్దని చెప్పాను, వినలేదు… దేశంలో ఎం జరుగుతోంది అని అమిత్ షా ను అడిగానన్నారు. నాపై జరిగిన దాడిని అమిత్ షా ఖండించారని.. చర్యలు తీసుకుంటానని చెప్పారని వెల్లడించారు. సిబిఐ ఇడి ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అవినీతి పై విచారం కావాలని.. కాంగ్రెస్ దేశంలో భూస్థాపితం ఆయిందని పేర్కొన్నారు. 35 అంశాలపై అమిత్‌ షాతో చర్చించాను.. Fcirl నిధులపై చర్చించ లేదని తెలిపారు. ఇతర ఎన్జీవోల కోసం కోర్టుల్లో ప్రయత్నం చేశాను. దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నారు. 50 లక్షల కోట్లు మోడీ వచ్చాక అప్పు చేశారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news